Friday 27 June 2014

లెహ్ రాజభవనం: హిమాలయాలలో వదిలేసిన కోట.....


17 వ శతాబ్ధములో లడక్ ప్రదేశ రాజు సెన్ గే నం గయాల్ అనే రాజు ఈ రాజభవనం ను కట్టించేడు. హిమాలయాలలోని లేహ్ నగరంపై ఉన్న ఈ ప్రదేశం ఇప్పుడు భారతదేశ రాష్ట్రమైన జమ్మూ అండ్ కాష్మీర్ గా మారింది. 1834 లో వంశపారంపర్య పరిపాలనా విధానాన్ని అక్కడి ప్రజలు తిప్పికొట్టినప్పుడు ఈ రాజభవనం ను వదిలి వెళ్ళిపోయేరు. అయినా ఇది ఇప్పటికీ గంబీరంగా కనబడుతూ భారత దేశంలో లిటిల్ టిబెట్ గా పేరుపొందింది.

No comments:

Post a Comment